సరబ్‌జోత్‌ సింగ్‌‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ

సరబ్‌జోత్‌ సింగ్‌‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీ మొదటగా కాంస్య పతకాన్ని దక్కించుకున్న మను భాకర్ తో ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌లో భారత షూటర్స్‌ మను బాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ జోడీ కాంస్యం దక్కించుకోవడంతో ప్రధాని మోదీ సరబ్‌జోత్‌ సింగ్‌ తో ప్రత్యేకంగా మాట్లాడారు..