మహారాష్ట్రలో గత 3 ఏళ్లలో ఏకంగా 11 మంది ప్రాణాలు తీసింది ఈ మ్యాన్ ఈటర్. ప్రమాదకర టీ-83 అనే పెద్ద పులిని ఎట్టకేలకు బోనులో చిక్కింది.