దేశ వ్యాప్తంగా దసరా పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలను TV9 నెట్వర్క్ కూడా ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేరుతో దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తోంది.