పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్లో మంత్రి కేటీఆర్ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్ ప్రోటోకాల్ ఆయన రెస్టారెంట్కు వెళ్లారు.