కేరళ.. జలవిలయం నుంచి ఇంకా కోలుకోలేదు.. వరద మృతుల సంఖ్య 344కి చేరింది. శిధిలాల కింద మరిన్ని మృతదేహాలు గుర్తించారు. వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 300 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది.