పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత్ అథ్లెట్ల ప్రదర్శన ఇలా...
పారిస్ ఒలింపిక్స్లో మనోళ్లు దూసుకెళ్తున్నారు. తొలిరోజు పలు విజయాలు నమోదు చేశారు భారత అథ్లెట్లు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్లో మను బకర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో ఆమె 580 పాయింట్లు సాధించి.. మూడో స్థానంలో నిలిచింది.