తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. క్యాడర్కి మరింత జోష్ను ఇచ్చేలా రేపు అగ్రనేతలు రాహుల్, ఖర్గే తెలంగాణలో దంగల్లోకి దిగుతోంది. అటు రేవంత్కూడా రోజు రెండు మూడు సభల్లో పాల్గొంటూ మరింత జోష్ పెంచుతున్నారు.