కన్యాకుమారిలోని కిల్మీదలం బీచ్లో 10 అడుగుల భారీ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది. మత్స్యకారుల వలలో చిక్కుకున్న ఈ 2 టన్నుల తిమింగళం చివరకు మరణించింది. గాయాలు లేదా ఊపిరాడకపోవడం వల్ల అది మృతి చెందిందని అధికారులు భావిస్తున్నారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.