చైనా సైబర్ నేరగాళ్లు మరింత బరి తెగించారు. భారతీయ మహిళలను కాంబోడియాకు అక్రమ రవాణా చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. అంతేకాకుండా భారతీయ మహిళలతో స్వదేశంలో ఉన్న వాళ్లకు న్యూడ్ కాల్స్ చేయిస్తూ హానీట్రాప్ చేస్తున్నారు.