దాదాపు 40 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి.శ్రీనివాస్.. డీఎస్గా, శీనన్నగా సుపరిచితులు. బీసీ నేతగా, తెలంగాణవాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. నిజామాబాద్జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 సెప్టెంబర్ 27న డీఎస్ జన్మించారు.