మోదీని ఘనంగా సన్మానించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సత్కరించి శాలువా కప్పి దేవుడి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఎన్డీయే మిత్రపక్షాల నేతలు ఆయన వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.