తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఉగ్ర నరసింహా అవతారమెత్తారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై విష ప్రచారాలు చేస్తే నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఆమె ఎవరిని హెచ్చరించారు.? ఎవరిపై శాపనార్థాలు పెట్టారు..? సీతక్క కు ఎందుకంత కోపం వచ్చింది..?