ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి వచ్చిన ముఖ్య సమస్యలు..

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అకస్మిక తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను సందర్శించారు.