రైతుల పాలిట కాసుల వర్షం కురిపిస్తున్న గిరిజాతి ఆవులు.. ఆసక్తి కనబరుస్తున్న రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన సుబ్బరాజు అనే రైతు ,గిరిజాతి కి చెందిన ఆవులు వాటి వల్ల ఉపయోగాలు,లాభాలు ఉంటాయని తెలుసుకొని గుజరాత్ రాష్టం నుండి గిరిజాతి ఆవులను కొనుగోలు చేసి తన పొలం వద్దకు తీసుకొని వచ్చాడు, ఈ ఆవుల వల్ల ఉపయోగాలు తెలుసుకొన్న మరికొంతమంది రైతులు ఈ జాతి ఆవుల పెంపకం కోసం ఉత్సాహం చూపుతున్నారు