నంద్యాల జిల్లాలో దారుణం - TV9

నంద్యాల జిల్లా పగిడియాల మండలం ముచ్చుమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక దారుణ హత్యకు గురైంది. హత్య జరిగిన స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కూడా కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది.