పూర్ణాహుతితో ముగిసిన రాజశ్యామల యాగం.. పాల్గొన్న చంద్రబాబు దంపతులు

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు రోజులుగా సాగుతున్న రాజశ్యామల యాగం దిగ్విజయంగా ముగిసింది. శుక్రవారం నుంచి నిర్విరామంగా కొనసాగిన యాగం.. నిన్నటి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది