టీవీ9 కథనానికి స్పందించారు జిల్లా కలెక్టర్

విద్యార్థుల అవస్థలపై గ్రామస్తులు ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరికి స్కూలు టీచర్‌ను నియమిస్తే, తామే స్కూలు షెడ్డు నిర్మాణం చేసుకుంటామని గిరిజనుల మొర పెట్టుకున్నారు. వర్షాల సందర్భంగా గడ్డలు పొంగుతున్న సమయంలో వాటిని దాటి వెళ్లలేక విద్యార్థులు పడుతున్న అవస్థలపై టీవీ9 సమాజం దృష్టికి తీసుకెళ్లింది. విద్యార్థుల పడుతున్న పాట్లను కళ్లకు కట్టినట్లు చూపించింది. జూన్ నెల 27వ తేదీన గిరిజన బిడ్డల బాధలను ప్రసారం చేసింది.