ఇష్టానుసారంగా భూములను ఆక్రమించారు Cm Chandrababu- Tv9

భూకబ్జాలు, సహజవనరుల దోపిడీపై ఏపీ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమి కబ్జా అయ్యిందన్న చంద్రబాబు.. దాని విలువ 35వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతానికి తమ రికవరీలో కబ్జా భూమి 1.70లక్షల ఎకరాలుగా తేలిందన్న ముఖ్యమంత్రి.. మరిన్ని బయటకు రావాల్సి ఉందన్నారు.