శ్రీశైలంలో చిరుత పులి కలకలం..

జ్యోతిర్లింగము శక్తి పీఠము కొలువైన శ్రీశైలాన్ని చిరుతపులు వదలడం లేదు శ్రీశైలం శివారులే కేంద్రంగా తిరుగుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి రోజు వేలాదిమంది భక్తులు తరలివస్తుండటంతో చరిత్ర పులుల సంచారం ఆందోళన కలిగిస్తుంది అనేకసార్లు శ్రీశైలంలోకి వస్తున్నప్పటికీ నియంత్రించే చర్యలు ఏమాత్రం కనిపించడం లేదు