బంగ్లాదేశ్ కల్లోలం.. పరిస్థితిని మోదీకి వివరించిన జైశంకర్

బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.