విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డొంక కదులుతోంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది. కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్ల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.