ఆ ప్రసాదం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

భక్తితో ఓ వృద్ధురాలు శివుని కోసం చేసే ప్రసాదం గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే..! ప్రతిరోజూ ఆలయంలో నైవేద్యం కోసం ప్రసాదం చేయడమే పెద్ద ప్రహసనం. శుద్దిగా ఉంటూ నిష్ఠగా తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు. అన్ని ఆలయాల్లోనూ ఇలాగే ప్రసాదాలను తయారుచేసి నైవేద్యంగా పెడుతుంటారు. తమిళనాడులోని ఓ ఆలయంలో మాత్రం 92 ఏళ్ల వృద్ధురాలు ఎంత సాహసంగా ప్రసాదం తయారుచేసి నైవేద్యంగా పెడతారో తెలిసినవారు మాత్రం మట్టిలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోకమానరు..!