రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ పై పాము ప్రత్యక్షం.. ప్రయాణికులు పరుగో పరుగు..

ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై శుక్రవారం ఉదయం ఆరడుగుల పెద్ద పాము కనిపించింది. కాగా, ఆ పెద్ద పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు.