Hanmakonda: వరంగల్‌ సమీపంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..46 మంది ప్రయాణికులు..

వరంగల్, డిసెంబర్12; వరంగల్ సమీపంలో RTC బసు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.. అతివేగంగా వెళ్తున్న RTC బస్సు అదుపతప్పి రోడ్డు పక్కన  ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదం లో గాయాలపాలైన ప్రయాణికులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.. డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.