అన్నమయ్య జిల్లాలో అద్భుత ఘటన.. 30ఏళ్ల వేప చెట్టులో కనిపించిన వింత దృశ్యం

హమాస్‌తో జరుగుతోన్న పోరులో తాజాగా ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బతగిలింది. హమాస్‌ మిలిటెంట్లు ఆర్‌పీజీ లాంచర్‌ను ప్రయోగించడంతో 21 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. సెంట్రల్ గాజాలో రెండు ఇళ్లను కూల్చేందుకు సోమవారం సైనికులు పేలుడు పదార్థాలను సిద్ధం చేస్తున్న తరుణంలో.. సమీపంలోని ట్యాంక్‌పైకి హమాస్‌ గ్రనేడ్‌ను ప్రయోగించింది. దాని ధాటికి మందుగుండు పేలిపోయి ప్రాణ నష్టం సంభవించింది.