శ్రీవారి ఆలయంలో తప్పిన అపశృతి..

శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలకనున్న నేపధ్యంలో వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సహాయంతో టీటీడీ అధికారులు మరమ్మతులు చేశారు. సాయంత్రం మీన లగ్నంలో శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.