నెల్లూరులో జరిగిన సీపీఎం నేత, సామాజిక ఉద్యమ కారుడు పెంచలయ్య హత్య ఉదంతంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా ఉంటున్న కామాక్షి ఈ హత్య చేయించినట్లు బయట పడడం.. హత్యకు గల కారణాలు తెలుసుకున్న స్ధానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. కామాక్షి కి గట్టి పనిష్మెంట్ ఇచ్చారు.