సంవత్సరం సంక్రాంతి పండగకు కీడు

ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు కీడు వచ్చిందని... అందు కోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువమంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని.. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని ప్రచారం జరుగుతుంది.. సంక్రాంతి పండగ లోపు ఐదు రకాల గాజులు దరింఛాలని..లేకుంటే కీడు తప్పదని ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది...