పల్ల వెంకన్న నర్సరీలో రిపబ్లిక్ డే సందడి.. పూలతో ప్రత్యేక అలంకరణ.

పూలతో గర్వంగా విచ్చుకుంటూ.. 75వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపాయి పలు రకాల పూల మొక్కలు. మువ్వన్నెల రంగులతో సీతాకోకచిలుక ఎగురుతున్నట్లుగా నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ వినయ్ లు సందేశాత్మకమైన కూర్పును తీర్చిదిద్దారు