కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది : KTR - TV9

హైదరాబాద్ చార్మినార్‌ దగ్గర జరిగిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చిహ్నంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను సర్కార్ మారుస్తోందని చెప్పారు.