మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం రేపింది. సెప్టెంబర్ 22న అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురికావడం అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. దీంతో అధికారులు, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన విని ఆశ్చర్యపోయారు