కొంపముంచిన మద్యం మత్తులో చేసిన ఛాలెంజ్..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో తాగిన మైకంలో ముగ్గురు యువకులు చేసుకున్న ఛాలెంజ్ ప్రాణం పోయినంత పనైంది. ముగ్గురు యువకులు మద్యం మత్తులో ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ సంఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.