అయోధ్యకు భద్రాద్రి రామయ్య ముత్యాల తలంబ్రాలు..

దేశమంతా అయోధ్య వైపే చూస్తోంది...ఈ నెల 22 న అయోధ్య లో రామ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ..భక్తులు వివిధ రూపాల్లో తమ వంతుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు..