మార్కెట్లో టన్నుల కొద్ది కూరగాలు ఉచితంగా పంపిణీ.. సంచులతో ఎగబడ్డ జనాలు!

కరోనా పుణ్యమా అని.. అప్పటి నుంచి నిత్యవసరాల ధరలు ఆకాశాన తిష్టవేశాయి. కూరగాయల నుంచి సరుకుల వరకు ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ మహానుభావుతు ఉచితంగా కూరగాయలు పంచాడు. ఇక ఈ విషయం తెలుకున్న జనం ఊరుకుంటారా.. సంచులు ఎత్తుకొచ్చి ఎగబడి మరీ టన్నుల కొద్దీ కూరగాయలు ఉచితంగా తీసుకెళ్లారు. ఎక్కడో అనుకుంటే పొరబాటే.. సాక్షాత్తు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం (ఆగస్టు 27) ఉదయం ఈ పంఘటన చోటు చేసుకుంది.