రేయ్ ఎవర్రా మీరంతా..మరీ ఇలా ఉన్నారేంటిరా.. చెరువునే మింగేశారు..!

మంచిర్యాల జిల్లా వింతైన ఘటన జరిగింది. చెరువు నీటిని గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ చేశారు. కొందరు దుండగలు చెరువు లోనుంచి నీటిని బయటకు విడుదల చేశారు. ఈ ఘటనపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.