తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా

తిరుమల కొండపై పుష్ప సీన్స్ రిపీట్ అవుతున్నాయి. మళ్లీ కొండెక్కుతున్న పుష్ప ముఠాలు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం దోచుకుంటున్నాయి. భక్తుల ముసుగులో వాహనాల్లో రహస్యంగా దాచి కొండ దిగే ప్రయత్నంలో అడ్డంగా దొరికి పోతున్నాయి.