మత్సకారుల వలకు చిక్కిన బాహుబలి చేప.. ఒడ్డుకు క్రేన్ సాయంతో ..

భారీ టేకు చేపను చూసి మత్స్యకారులు షాక్ తిన్నారు. ఒడ్డుకు చేర్చడం వారి తరం కాకపోవటంతో క్రేన్ సాయంతో ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకువచ్చారు. భారీ చేప వలలో చిక్కిందని తెలియగానే.. చుట్టు పక్కల ఉన్న జనం ఈ చేపను చూడటానికి ఎగబడ్డారు. ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెప్పారు.