ప్రస్తుతం దువ్వాడ శ్రీను, నేను కలిసే ఉంటున్నాం -మాధురి

దువ్వాడ వాణి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు..మాధురి. దువ్వాడ వాణి పిలుపుతోనే తాను వైసీపీలో చేరానని.. ఇప్పుడు తాను ఎవరో తెలియదంటున్నారని విమర్శించారు.