సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడు..

నంద్యాల జిల్లా శ్రీశైలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.. సాక్షాత్తూ పరమశివుడే దర్శనమిచ్చాడంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.. అసలేం జరిగిందంటే.. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కావడం.. అదేరోజు శ్రీశైలంలోని ఓ గుడిలోనున్న శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకుని కనిపించింది..