సంతానం కోసం 8 ఏళ్లుగా దంపతుల ఎదురుచూపు.. దేవుడిచ్చిన వరం ఏమిటంటే

అమ్మా అనే పిలుపుతో ఆడజన్మ సార్దకం అని భావిస్తుంది. సంతానం కోసం ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులకు బంపర్ ఆఫర్ తగిలింది.  ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే సారి ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లలో చోటు చేసుకుంది.