ఏపీలో ఫైళ్ల దగ్ధం ఘటనలపై దుమారం.. రంగంలోకి డీజీపీ..

మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమలరావు.