Andhra Pradesh ఏపీలో భూకబ్జా బాధితులకు చంద్రబాబు పిలుపు -Tv9

Andhra Pradesh ఏపీలో భూకబ్జా బాధితులకు చంద్రబాబు పిలుపు -Tv9 భూకబ్జా బాధితులు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జా బాధితులకు... తిరిగి భూమిని ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఎవరి భూమిని వారికి అప్పగించే బాధ్యత తనదంటూ స్పష్టంచేశారు. మరి, ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో.. చాలా మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.