ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాలను దోచుకునేందుకు కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. వాళ్లు కొంచెం ఏమరుపాటుగా ఉన్నా.. అందిన కాడికి దోచుకెళ్తున్నారు.తాజగా ఇలాంటి ఘటనే జగ్గంపేటలో వెలుగు చూసింది. ఇల్లు అద్దెకు కవాలని వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.