Watch: పట్టపగలే రెచ్చిపోయిన మహిళ దొంగ.. ఏకంగా 28 కిలోల వెండితో పరార్..షాకింగ్‌ వీడియో

అక్కడకు కాస్త దూరంగా అప్పటికే మరో వ్యక్తి బైక్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆమెను బైక్‌ ఎక్కించుకుని ఇద్దరూ కలిసి ఊడాయించారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే వారిద్దరూ తప్పించుకున్నారు. చోరీకి గురైన 28 కిలోల వెండి విలువ రూ.23.5లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.