తెలంగాణలో తొలి కంటెయినర్‌ ప్రభుత్వ పాఠశాల.. ఆదర్శ కలెక్టర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

తెలంగాణలో తొలి కంటెయినర్‌ ప్రభుత్వ పాఠశాల.. ఆదర్శ కలెక్టర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠ‌శాల‌ను పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి ఆన‌సూయ‌ సీత‌క్క మంగ‌ళ‌వారం నాడు ప్రారంభించ‌నున్నారు.