మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు.. డిప్యూటీ సీఎం అభినందనలు..

తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. వారిని అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి రుజువుచేశారు. భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు.