విధి పగపట్టింది.. గృహప్రవేశం చేసి 48 గంటలు గడవక ముందే

బ్రహ్మ రాసిన రాతను భువిలో ఎవరూ మార్చలేరేమో అని పెద్దలు చెప్పిన మాటను కొన్ని విషాద సంఘటనలు గుర్తు చేస్తూ ఉంటాయి. తమకు అండగా ఉంటారని.. వృధ్యాప్యంలో ఆసరాగా నిలబడి కావాలా ఉంటారని ఎన్నో ఆశలతో పిల్లని పెద్దవారిగా చేస్తారు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల కళ్ల ఎదుటే తమ ముగ్గురు కొడుకులు 30 ఏళ్ల లోపే హఠాన్మరణం చెందారు.