బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.