నేడు అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని

అయోధ్యలో కీలకఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ.