మాజీ మంత్రిపై కీలక అరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతులు..

మాజీ మంత్రి విడదల రజిని విషయంలో స్పీడ్‌పెంచారు పసుమర్రు రైతులు. నిన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని కలిసిన రైతులు.. ఇవాళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. విడదల రజినిపై చర్యలు తీసుకొని .. న్యాయం చేయాలని కోరారు.